విదేశాల నుంచి నౌకల్లో భారతీయుల తరలింపు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ క్వారంటైన్ కేంద్రాలు..
విదేశాల్లో ఉన్న భారతీయలను నౌకల ద్వారా తరలిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వల్ల వారిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచనున్నారు. సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ, బహ్రెయిన్, మలేషియా దేశాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. అయితే భారత్ చేరుకున్నాక వారిని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచనున్నారు.
సౌదీ అరేబియా నుంచి వెయ్యి మందిని ఓడల ద్వారా తరలిస్తున్నారు. అయితే తీరం చేరుకున్నాక వారిని 14 రోజులపాటు క్వారంటైన్ చేస్తారు. ఇందుకోసం ఇండియన్ ఆర్మీ ఏర్పాట్లు చేసింది. జోధ్పూర్లో 500 మంది, జై సల్మేర్లో 500 మందికి ఆర్మీ సదుపాయాలు కల్పిస్తోంది. కువైట్ నుంచి 400 మంది వస్తుండగా.. వారిని భోపాల్లో ఉంచుతున్నారు.వీరికి కూడా ఆర్మీ వసతి కల్పిస్తోంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 200 మందిని కోచ్చి తరలిస్తున్నారు. అక్కడ వీరికి నేవీ క్వారంటైన్ సిద్దం చేసింది. బహ్రెయిన్ నుంచి 150 మంది విశాఖపట్టణం చేరుకోబోతున్నారు. వీరికి కూడా నేవీ ఏర్పాట్లు చేస్తుంది. మలేషియా నుంచి 350 మంది వస్తుండగా.. వీరికి చెన్నైలో ఎయిర్ ఫోర్స్ వసతి కల్పిస్తోంది. వసతి కేంద్రాల్లో వీరికి మౌలిక వసతులు సదుపాయాలు కల్పిస్తారు. క్వారంటైన్ ముగిసాక కూడా కరోనా వైరస్ పరీక్ష చేసి.. నెగిటివ్ వస్తే పంపిస్తారు. పాజిటివ్ వస్తే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications