డొక్లామ్: సరిహద్దు గ్రామ ప్రజల్ని తరలిస్తున్న సైన్యం, అందుకేనా?
డొక్లామ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను భారత సైన్యం ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బీజింగ్: డొక్లామ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను భారత సైన్యం ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. సైన్యం మోహరించి ఉన్న డొక్లామ్ సరిహద్దుకు కేవలం 35 కి.మీ దూరంలో నతాంగ్ గ్రామం ఉంది.
అందులో జనాభా తక్కువగా ఉన్నప్పటికీ సైన్యం వారిని ఖాళీ చేయిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. డొక్లామ్ సరిహద్దులో పహారా కాసేందుకు వచ్చిన సైన్యం ఉండేందుకు ముందస్తుగా గ్రామ ప్రజలను తరలించి ఉంటారని అంటున్నారు. ఆ గ్రామంలో 100 మంది వరకు ఉంటారు.

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. సెప్టెంబరులో జరిగే వార్షిక సైనిక విన్యాసాల కోసం ముందస్తుగా గ్రామస్థులను ఖాళీ చేయించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
More From
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications