సునామీ విధ్వంసంలో 281కి చేరిన మృతుల సంఖ్య
జకర్తా : ఇండోనేసియాలో సంభవించిన జలప్రళయం విధ్వంసంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సునామీ వచ్చినప్పుడు 222 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు ఆ సంఖ్య 281 కి చేరింది. 800 మందికి పైగా గాయపడ్డవారి సంఖ్య వెయ్యికి పైగా చేరుకుంది. గల్లంతయిన మరో 30 మంది వివరాలు తెలియరాలేదు. ఇళ్లు, చెట్లు నేలమట్టం కావడంతో భారీ ఆస్తినష్టం జరిగింది.

అదలావుంటే ఈ ఘటనలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాకాసి అలలు విరుచుకుపడ్డ కారణంగా పెద్దసంఖ్యలో నిరాశ్రయులయ్యారు. వీరికి ఆశ్రయం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటొంది. అలాగే సహాయక చర్యలను ముమ్మరం చేసింది. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తోంది.
More From
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications