కాశ్మీర్ ఇష్యూ: భారత్కు వ్యతిరేకంగా షాహిద్ అఫ్రీది వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అప్రీది భారత్కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో అమాయకులను చంపుతున్నారని, ఐక్య రాజ్య సమితి దీనిని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.
కాశ్మీర్లోని పరిస్థితులపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కాశ్మీర్ విషయంలో ఐక్య రాజ్య సమితి జోక్యం సరిగా లేదని అభిప్రాయపడ్డారు.

ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని, అమాయకులు చనిపోతున్నారని, ఐక్యరాజ్య సమితితో పాటు మిగతా సంస్థలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ రక్తపాతాన్ని వారు ఎందుకు ఆపలేకపోతున్నారని ట్వీట్ చేశారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications