ఐసిస్ షాక్: కొడుకును ముక్కలు చేసి.. కన్నతల్లికి భోజనంగా పెట్టారు
సిరియా: ఇస్లామిక్ స్టేట్స్ (ఐసిస్) తీవ్రవాదుల అఘాయిత్యాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులు. అతనిని చంపేశారు. అనంతరం అతనిని మాంసంగా వండి స్వయంగా అతని తల్లికి తినిపించారు.
బ్రిటిష్కు చెందిన ఓ వ్యక్తి ఇస్లామిక్ స్టేట్స్ తీవ్రవాదం పైన పోరాడేందుకు వెళ్లాడు. అతని పేరు యాసిర్ అబ్దుల్లా. అతను వందలాది మందితో పాటు కలిసి పోరాడేందుకు వెళ్లాడు. అయితే అతనిని ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.

ఆ తర్వాత ఆయన తల్లి ఐసిస్ స్థావరాలకు వచ్చింది. కిడ్నాప్ చేసిన తన కొడుకును విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అయితే, వారికి ఐసిస్ ఉగ్రవాదులు షాకిచ్చే విందు పెట్టారు!
ఆమెకు వారు చాయ్ ఇచ్చారు. ఆ తర్వాత భోజనం పెట్టారు. అందులోకి మాంసం, అన్నం వడ్డించారు.
ఆమె తన కొడుకును చూపించాలని వారిని డిమాండ్ చేసింది. అప్పుడు వారు వికృతంగా నవ్వారు. ఆ తల్లికి షాకిచ్చే వార్తను చెప్పారు. మేం నీ కొడుకును చంపామని, అతనిని ముక్కులుముక్కలుగా కోసి, నీకు భోజనంగా పెట్టామని చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications