మిలిటెంట్తో పెళ్లికి నో చెప్పిన యువతిని..: ఐసిస్ ఘాతుకం
ఇరాక్: ఐసిస్ ఉగ్రవాదుల ఘాతుకాలకు హద్దే లేకుండా పోతోంది. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. మిలిటెంట్ను పెళ్లి చేసుకోనందుకు ఓ మహిళను అతి దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. చనిపోయిన మహిళ ఇరాక్కు చెందినది.
ఐసిస్ ఆధీనంలో ఉన్న ఇరాక్లోని మోసూల్ ప్రాంతంలో ఉగ్రవాదుల అరాచకాలు దారుణంగా ఉన్నాయి. మహిళలపై వారు దారుణాలకు పాల్పడుతున్నారు. నగరంలో 32 ఏళ్ల మహిళను ఒక ఇస్లామిక్ ఉగ్రవాది వివాహం చేసుకోవాలని కోరాడు. ఇందుకు మహిళ తల్లిదండ్రులు అంగీకరించారు.

కానీ మహిళ అందుకు నో చెప్పింది. దీంతో ఆగ్రహం చెందిన ఐసిస్ ఉగ్రవాదులు ఆమె వ్యభిచారానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ షరియత్ కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు రాళ్లతో కొట్టి చంపాలని కోర్టు తీర్పు చెప్పింది. తీర్పు అనంతరం ఐసిస్ ఉగ్రవాదులు నగర ప్రజలను బయటకు తీసుకు వచ్చి.. వారి ముందు ఆమెను రాళ్లతో కొట్టి చంపేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications