రష్యా విదేశాంగ మంత్రి జై శంకర్ భేటీ, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనే ప్రధాన చర్చ..
సరిహద్దుల్లో డ్రాగన్ చైనా దుందుకుడు చర్యలపై భారత్ ఆగ్రహాంతో ఉంది. ఆ దేశ వైఖరిని ఎండగడుతూనే ఉంది. బుధవారం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రొవ్తో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిల బలోపేతంపై చర్చించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరినామాలపై ఇద్దరు డిస్కష్ జరిగింది. షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు నాలుగురోజుల పర్యటన నిమిత్తం జై శంకర్ రష్యా వెళ్లిన సంగతి తెలిసిందే.

Recommended Video
ఇరుదేశాల వ్యుహాత్మక భాగస్వామ్యం పెంపొందించేందుకు చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని తెలిపారు. దేశ రక్షణ, భద్రతా అవసరాలకు పెద్దపీట వేశారు. రష్యా తమతో వ్యుహాత్మక భాగస్వామ్యం మరింత పెంపొందించడానికి అంగీకరించిందని జై శంకర్ తెలిపారు. వారం కింద ఎస్ సీ వో సదస్సులో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరైన సంగతి తెలిసిందే. డ్రాగన్ చర్యలను గట్టిగా ఎండగట్టారు. చైనా దూకుడుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఆ తర్వాత జై శంకర్.. చైనా విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. తర్వాత బుధవారం రష్యా విదేశాంగ మంత్రిని కలిసి.. వివిధ అంశాలను చర్చించారు.
-
ఒక్క రోజులోనే 2.84 కోట్ల కేసులు పరిష్కారం.. జాతీయ లోక్ అదాలత్ రికార్డ్ !! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..!












Click it and Unblock the Notifications