ఇరాక్ లో ఆత్మాహుతిదాడి 30 మంది మృతి, 35 మందికి గాయాలు
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కెర్బల ప్రాంతంలో రద్దీగా ఉన్న ఉండే మార్కెట్లో ఓ మహిళా ఉగ్రవాది తనను తాను పేల్చుకొంది.
ఇరాక్ లో ఆత్మాహుతిదాడి 30 మంది మృతి, 35 మందికి గాయాలు
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కెర్బల ప్రాంతంలో రద్దీగా ఉన్న ఉండే మార్కెట్లో ఓ మహిళా ఉగ్రవాది తనను తాను పేల్చుకొంది.
ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్సనిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. బుర్ఖా ధరించిన ఓ మహిళ పేలుడు పదార్ధాలతో వచ్చి పేల్చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications