మేరీల్యాండ్ బిజినెస్ స్కూల్లో కాల్పులు: ముగ్గురి మృతి
వాషింగ్టన్: అమెరికాలోని మేరిల్యాండ్లో బుదవారం ఉదయం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో పలువురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు.

స్థానిక మేరీల్యాండ్ బిజినెస్ పార్కులో ప్రవేశించిన సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి జనాలకు ముచ్చెమటలు పట్టించాడు. దుండగుడి కాల్పుల మోతతో అక్కడున్నవారు ప్రాణభయంతో పరుగులుతీశారు.
నిందితుడిని రాడీ లాబీబ్ ప్రిన్స్గా పోలీసులు గుర్తించారు. 2000 బ్లాక్ జీఎంసీ అకాడియా ఎస్యూవీ రిజిస్ట్రేషన్తో ఉన్న కారులో నిందితుడు పార్కుకు వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాల్పుల ఘటనతో ఉగ్రవాదులకు సంబంధం లేదని ఎప్బిఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఈ కాల్పుల ఘటనకు పూర్తి వివరాలు అందాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications