ఎంహెచ్ 370: 2 విమాన శకలాలు గుర్తించిన ఆస్ట్రేలియా
కౌలాలంపూర్: అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 విషయమై ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్ కొత్త సమాచారం వెల్లడించారు. రెండు విమాన శకలాలు దక్షిణ తీర ప్రాంతంలో గుర్తించినట్లు మలేషియా ప్రధానికి టోనీ అబోట్ ఫోన్ చేసి తెలిపారు. ఆయన గురువారం మాట్లాడుతూ... దక్షిణ తీర ప్రాంతంలో శకలాలు గుర్తించామని, అయితే, వాటిని గుర్తించడం కష్టంగా ఉందని తెలిపారు.
శకలాలు అదృశ్యమైన మలేషియా విమానానివేనా అని గుర్తించాల్సి ఉంది. శకలాలను గుర్తించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం నాలుగు హెలికాప్టర్లను సంఘటన స్థలానికి పంపించింది. ఆ శకలాలు మలేషియా విమానానికి చెందినవే అయితే... ప్రమాదానికి గురి అయి ఉంటుందని భావిస్తున్నారు.

ఆస్ట్రేలియన్ మరిటైమ్ సేఫ్టీ అథారిటీకి (ఎఎంఎస్ఏ) శాటిలైట్ నుండి శకలాలకు సంబంధించిన సమాచారం అందిందని అబోట్ గురువారం చెప్పారు. ఇందుకు సంబంధించి రెండు శకలాలు గుర్తించినట్లు చెప్పారు. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం శకలాలను గుర్తించేందుకు హెలికాప్టర్లను పంపినందున ఈ రోజు దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications