రెండు విమానాలు, స్వల్పంగా ఢీకొట్టుకొన్నాయి, ఏమైందంటే?
సింగపూర్ లో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాయి.అతి సమీపం నుండి ఎదురెదురుగా వచ్చి చిన్న ప్రమాదానికి గురయ్యాయి.
సింగపూర్:సింగపూర్ లో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాయి.అతి సమీపం నుండి ఎదురెదురుగా వచ్చి చిన్న ప్రమాదానికి గురయ్యాయి.
ఈ ఘటనలతో రెండు విమానాల్లోని వందలాది మంది ప్రయాణీకులు వణికిపోయారు. స్కూల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఒకటి చైనాలోని టియాంజిన్ కు చాంగి ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరాల్సి ఉంది.

అదే విమానాశ్రయంలో ఎమిరేట్స్ కు చెందిన విమానం ఈకె 405 . ఇది దుబాయ్ కు చెందిన విమానం. ఈ రెండు విమానాలు ఎయిర్ పోర్ట్ లో ఒకదానికి ఒకటి అనుహ్యంగా ఎదురెదురు వచ్చిన క్రమంలో స్కూల్ విమానానికి చెందిన ఎడమ రెక్క స్వల్పంగా ఈ కే 405 విమానాన్ని తాకింది.
ఈ సమయంలో ఈ రెండు విమానాల్లో 300 మంది ప్రయాణీకులు ఉన్నారు. 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనను చాంగి ఎయిర్ పోర్ట్ కూడ ధృవీకరించింది.












Click it and Unblock the Notifications