వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి అభినందనలు తెలిపిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందా.. ?

|
Google Oneindia TeluguNews

భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ప్రధాని మోడీకి పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అభినందనలు తెలిపారు. ఈనేపథ్యంలోనే రెండు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కోన్నారు. ఈనేపథ్యంలోనే దక్షిణాసియా దేశాల్లో శాంతిని నెలకొల్పి అభివృద్దివైపు అడుగులు వేసేందుకు సహకరించాల్సింగా ఆయన కోరారు.

భారత దేశంలో ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో పుల్వామా దాడీ జరగడం తిరిగి భారత వైమానిక దళాలు బాలకోట్ ఎయిర్ స్ట్ర్రైక్ జరిగింది... ఈనేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. తిరిగి మోడీ ప్రభుత్వం ఎర్పడితినే రెండు ప్రభుత్వాల మధ్య సానుకూల పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. మోడీ గెలవడం వల్ల కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతోపాటు బాలకోట్ ఎయిర్ స్ట్ర్రైక్ తర్వాత జరిగిన దాడిలో పట్టుపడ్డ కమాండర్ అభినందన్‌ను సైతం యుద్ద ఖైదీల చట్టాలను అనుసరించి భారత్‌కు అప్పగించాడు. దీంతో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీకి సానుకూల పవనాలు ఏర్పాడ్డాయి. అభినందన్ విడుదలను దేశం మొత్తం ఉత్కంఠ ఎదురుచూసింది..

Pakistan Prime Minister Imran Khan congratulated pm Narendra Modi

మోడీకి అంతకుముందు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడ ప్రధాని నరేంద్రమోడీకి అభినందనలు తెలిపారు.

English summary
Pakistan Prime Minister Imran Khan today congratulated his Indian counterpart Narendra Modi after the BJP swept the national election in trends released by the Election Commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X