పనామా పేపర్స్: నవాజ్ షరీఫ్కు సుప్రీం షాక్, రాజీనామా చేస్తారా?
పాకిస్తాన్ సుప్రీం కోర్టు గురువారం నాడు ప్రధాని నవాజ్ షరీఫ్కు గట్టి షాక్ ఇచ్చింది. గతంలో పనామా పేపర్స్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఇందులో షరీఫ్ పేరు వచ్చింది.
కరాచీ: పాకిస్తాన్ సుప్రీం కోర్టు గురువారం నాడు ప్రధాని నవాజ్ షరీఫ్కు గట్టి షాక్ ఇచ్చింది. గతంలో పనామా పేపర్స్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఇందులో షరీఫ్ పేరు వచ్చింది.
ఈ పనామా పేపర్స్ అంశంలో నవాజ్ షరీఫ్ పైన విచారణ జరపాలని పాక్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. షరీఫ్ను విచారించాలన్న సుప్రీం తీర్పు ఆయనకు పెద్ద ఎదురుదెబ్బ. వచ్చే ఏడాది పాక్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో ఆయనకు గట్టి షాక్.

పనామా కేసులు నవాజ్ షరీఫ్, ఆయన కొడుకులు జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జేఐటీ) ఎదుట హాజరు కావాలని సుప్రీం ఆదేశించింది. జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం వారం రోజుల్లో ఏర్పాటు కావాలని, రెండు నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.
ప్రధానమంత్రిగా ఆయన కేసును ఎదుర్కోవడం గమనార్హం. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
More From
-
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్తో గ్లోబల్ స్టార్గా..! -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..!












Click it and Unblock the Notifications