ఘోర ప్రమాదం: ప్లేన్ క్రాష్, 44 మంది మృతి?
దక్షిణ సూడాన్లో దారుణ విమాన ప్రమాదం జరిగింది. విమానం క్రాష్ కావడంతో 44 మంది మృతి చెందారు.
సూడాన్: దక్షిణ సూడాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న సౌత్ సుప్రీం ఎయిర్ లైన్స్కు చెందిన విమానం వూ ఎయిర్ పోర్టులో రన్ వేపై కుప్పకూలింది.
ప్రయాణ సమయంలో విమానంలో 44 మంది ఉన్నారు. ప్రమాదంలో వారంతా మృతి చెందినట్లు భావిస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి సంబంధించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
#WAU: Further Photos of South Supreme Airlines Plane Crash. 44 feared dead. #SouthSudan #SSudan pic.twitter.com/2VQzhZTyM9
— The National Courier (@Nation_Courier) March 20, 2017
ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, పలువురు గాయపడినట్లు మాత్రమే వార్తలు వస్తున్నాయి. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. 17 నుంచి 18 మంది తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు.
పలువురిని ఆసుపత్రికి తరలించినట్లు స్టేట్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ బోనా గుడెన్సియో చెప్పారు. అధికారిక సమాచారం తెలియాలి. విమానం దక్షిణ సూడాన్ రాజధాని జుబా నుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications