టర్కీ బోటుపై రష్యా యుద్దనౌక కాల్పులు
రష్యా: టర్కీ దేశంపై రష్యా కారాలు, మిరియాలు నూరుతున్నది. టర్కీ దేశానికి చెందిన బోటు మీద రష్యా యుద్ద నౌన కాల్పులు జరిపింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరైనా మరణించారా, గాయపడ్డారా అనే విషయం మాత్రం వెలుగు చూడలేదు.
ఈ దెబ్బతో రెండు దేశాల మద్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆదివారం ఏజియన్ సముద్రంలోని లిమ్నస్ గ్రీకు దీవులకు 22 కిలోమీటర్ల దూరంలో టర్కీ బోటు ఒకటి వెళ్లింది. అదే సమయంలో అటువైపు రష్యా యుద్ద నౌక వెలుతున్నది.

ఎదురుగా వచ్చి తమ యుద్ద నౌకను డీకొనడానికి టర్కీ బోటు ప్రయత్నించిందని, హెచ్చరిక కాల్పులు జరిపామని రష్యా అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాణ నష్టం జరిగిందా అనే విషయం తెలియడం లేదని అధికారులు వివరించారు.
తమ యుద్ద విమానాన్ని కూల్చివేసి సైనికులను టర్కీ అంతం చేసిందని రష్యా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటున్నది. తాజాగా జరిగిన ఈసంఘటనతో ఇరు దేశాలమ మద్య మరింత వివాదం మొదలైయ్యింది.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications