షాక్: సెల్ఫీలతో అందానికి ముప్పు, ముసలితనం!
లండన్: ఈ వార్త సెల్ఫీ ప్రియులకు చేదు వార్తే. ఎందుకంటే ఇబ్బడిమొబ్బడిగా, ఎక్కడిపడితే అక్కడ అధిక సంఖ్యలో సెల్ఫీలు తీసుకునేవారి చర్మం పాడవుతుందనీ, ముఖంపై ముడతలు పడతాయని చర్మవైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల చర్మం తొందరగా వృద్ధాప్య ఛాయలను పొందుతుందని అంటున్నారు. అంతేగాక, చర్మానికి దెబ్బతిన్న చోట బాగుచేసుకునే సహజగుణం ఉంటుందని, రేడియేషన్ కారణంగా చర్మం ఆ గుణాన్ని కోల్పోతుందని పేర్కొంటున్నారు.

స్మార్ట్ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలం రంగు కాంతి కూడా చర్మానికి హాని కలిగించగలదని చెప్పారు. ఇవి డిఎన్ఏపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.
దీంతో చర్మం కాంతి నుంచి రక్షణ పొందే అవకాశం లేకుండా పోతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా అధికంగా సెల్ఫీలు తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. సెల్ఫీలకు దూరంగా ఉండి చర్మాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications