సౌత్కరోలినాలో చర్చిలో కాల్పులు: 8మంది మృతి
న్యూయార్క్: అమెరికాలో దుండగులు మరోసారి తెగబడ్డారు. సౌత్కరోలినా చర్చిలో దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన బుధవారం జరిగినట్లు గురువారం అక్కడి పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన చాలా దురదృష్టకరమని చర్చి పాస్టర్ థామస్ డిక్సన్ అన్నారు. మృతులకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కాగా, 20ఏళ్ల వయస్సున్న యువకులే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రే స్వేట్ షార్ట్, బ్లూ జీన్స్, బూట్లు ధరించారని చెప్పారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications