నల్ల కుబేరులకు 'షాక్' : రూ.5 వేలకు మించి డిపాజిట్ ఒక్కసారే
దేశంలో నోట్ల రద్దు నేపథ్యంలో నల్లదనం ఉన్న వారు ఇతరుల ఖాతాల్లో పాత నోట్లను జమచేయడం గమనించిన ఆర్బీఐ తాజాగా ఇప్పుడు బ్యాంకుల్లో రూ.5 వేలకు మించిన నగదు డిపాజిట్లపై కూడా పరిమితి విధించింది.
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో నగదు డిపాజిట్లపై ఆర్బీఐ పరిమితి విధించింది. తాజా ఆదేశాల ప్రకారం ఇకమీదట రూ.5 వేలకు పైబడిన నగదును ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలి. పైగా దీనికి గడువు కూడా డిసెంబర్ 30 మాత్రమే.

దీంతో నల్ల కుబేరుల గుండెల్లో మళ్ళీ రైళ్ళు పరిగెత్తడం మొదలైంది. ఇప్పటివరకు రోజువారీ పాతనోట్ల డిపాజిట్లపై ఆర్బీఐ ఎలాంటి పరిమితి విధించలేదు.
అయితే దేశంలో నోట్ల రద్దు నేపథ్యంలో నల్లదనం ఉన్న వారు ఇతరుల ఖాతాల్లో పాత నోట్లను జమచేయడం గమనించిన ఆర్బీఐ తాజాగా ఇప్పుడు బ్యాంకుల్లో రూ.5 వేలకు మించిన నగదు డిపాజిట్లపై కూడా పరిమితి విధించింది. ఆర్బీఐ తాజా చర్యతో నల్ల కుబేరులకు 'షాక్' తగిలినట్లయింది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications