అతనో ఎంపీ.. సూసైడ్ బాంబర్ గా మారి 13మందిని..
మొగదీషు : అతనో మాజీ ఎంపీ.. తీవ్రవాదులతో చేతులు కలిపి భారీ హింసను కారణమయ్యాడు. హింసను రెచ్చగొట్టడం ఏకంగా ఆయనే ఆత్మహుతి (సూసైడ్ బాంబర్) అవతారమెత్తాడు. తనను తాను పేల్చేసుకుని నిర్దాక్షిణ్యంగా 13 మందిని పొట్టనబెట్టుకున్నాడు.
సోమాలియాలో జరిగిన ఈ ఘటనలో అక్కడి మాజీ ఎంపీ సలాహ్ బాద్ బాదో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. మంగళవారం నాడు సోమాలియా రాజధాని మొగదీషులోని శాంతి భద్రతా దళాల హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసి మొత్తం 13 మందిని బలి తీసుకున్నాడు. 53 సంవత్సరాలున్న సదరు ఎంపీ సలాహ్.. 2004 నుంచి 2010 వరకూ ఎంపీగా ఉన్నాడు.

అనంతరం ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా వ్యవహరిస్తోన్న అల్ షబాబ్ లో చేరి ఉగ్రవాదిగా మారాడు. అల్ షబాబ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇలా ఆత్మాహుతికి పాల్పడి సోమాలియన్లను పొట్టనబెట్టుకున్నాడు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications