శ్రీలంక సంక్షోభం:కనిపిస్తే కాల్చేయండి: మిలటరీ ఆదేశాలు
శ్రీలంక ఆర్ధిక సంక్షోభం బారిన పడి ఆ తర్వాత రాజకీయ సంక్షోభానికి దిగజారిన శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించినా పరిస్ధితులు అదుపులోకి రావడం లేదు. అధ్యక్షుడు గోటబాట రాజపక్స కుటుంబంపై ఉన్న ఆగ్రహంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి రాజకీయ నేతలపై దాడులు చేయడం, వాళ్ల ఇళ్లు తగులబెట్టడం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర చర్యలకు దిగుతోంది. ఇప్పటికే ఆర్మీకి ఆదేశాలు ఇవ్వడంతో పాటు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు అమల్లోకి తెచ్చింది.
శ్రీలంకలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినప్పటికీ ఆర్థిక సంక్షోభంపై హింసాత్మక నిరసనలతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాజపక్స కుటుంబంతో సహా పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు నిప్పు పెట్టారు. పోలీసులు అడ్డుకుంటున్నా వారిపైనే దాడులకు దిగుతూ మరీ ప్రజలు రెచ్చిపోతున్నారు.
Sri Lankan Prime Minister Ranil Wickremesinghe sworn in as Finance Minister, reports NewsWire
— ANI (@ANI) May 25, 2022
(File pic) pic.twitter.com/1vgF1DOhzH
Fuel Cost Breakdown before the price revision 👇🏾 pic.twitter.com/C1dKFF8Xaj
— Kanchana Wijesekera (@kanchana_wij) May 24, 2022