Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్థాన్‌లో ఆత్మాహూతి దాడి, 15 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరంలో శక్తివంతమైన బాంబు పేలుడు చోటుచేసుకొంది. ఈ ఘటనలో సుమారు 15 మంది మరణించారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. మోటార్‌సైకిల్‌పై ఓ వ్యక్తి ఆత్మాహూతి బాంబు దాడికి పాల్పడ్డారని అధికారులు గుర్తించారు.

క్వెట్టా నగరంలో అత్యంత భద్రత ఉన్న ప్రాంతానికి సమీపంలోని ఓ బస్టాప్ వద్ద ఈ పేలుడు సంబవించిందని అధికారులు చెప్పారు. ఆర్మీ అధికారుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి చేసినట్టుగా అధికారులు గుర్తించారు.

Suicide bomber kills 15 in southwestern Pakistan

ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను పలువురు తీవ్రంగా ఖండించారు.

పాక్ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకకు విఘాతం కల్గించే కుట్రలో భాగంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు అనుమానిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+