పాకిస్థాన్లో ఆత్మాహూతి దాడి, 15 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని క్వెట్టా నగరంలో శక్తివంతమైన బాంబు పేలుడు చోటుచేసుకొంది. ఈ ఘటనలో సుమారు 15 మంది మరణించారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. మోటార్సైకిల్పై ఓ వ్యక్తి ఆత్మాహూతి బాంబు దాడికి పాల్పడ్డారని అధికారులు గుర్తించారు.
క్వెట్టా నగరంలో అత్యంత భద్రత ఉన్న ప్రాంతానికి సమీపంలోని ఓ బస్టాప్ వద్ద ఈ పేలుడు సంబవించిందని అధికారులు చెప్పారు. ఆర్మీ అధికారుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి చేసినట్టుగా అధికారులు గుర్తించారు.

ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను పలువురు తీవ్రంగా ఖండించారు.
పాక్ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకకు విఘాతం కల్గించే కుట్రలో భాగంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు అనుమానిస్తున్నారు.
More From
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications