పాఠాలు చెప్పేందుకు వచ్చిన టీచర్పై అత్యాచారం

ఈ సంఘటన గత జనవరిలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని అరిజోనా జైల్లో లైంగిక నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైధీలను మంచి మనుషులుగా మార్చే ప్రక్రియలో భాగంగా ఓ టీచర్ వారికి అక్కడ ఓ గదిలో పాఠాలు చెబుతోంది.
ఆ క్లాస్ అయిపోయిన అనంతరం వాళ్లలో మిగిలిన వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత ఒక్క ఖైదీ మాత్రం ఉండిపోయాడు. అతడు ఒంటరిగా ఉన్న టీచర్పై అత్యాచారానికి పాల్పడి ఆపై కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు.
అతడు గతంలో ఓ మహిళపై అత్యాచారం చేసిన కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష అనుభివిస్తున్నాడు. ఈ ఘటన అనంతరం జైలు అధికారులు మేల్కొని తరగతి గదుల్లో సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం పర్యావేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications