బద్దలైన అగ్ని పర్వతం.. భారీ భూకంపం.. ఈ రాత్రి మహా ప్రళయం..!
జపాన్ లో భయానక పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. వరుస భూకంపాలతో ఆ దేశం అట్టుడికి పోతోంది. ఇప్పటికే జపాన్ లోని టోకారా దీవుల్లో జులై 5(శనివారం)న 5.3 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. తాజాగా జపాన్ లోని షిన్మోడాకే అనే అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో అగ్ని పర్వతం నుంచి పొగ, బూడిద భారీగా ఎగిసిపడుతోంది. ఓవైపు భూ ప్రకంపనలు.. మరోవైపు అగ్నిపర్వతం బద్దలు కావడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బాబా వంగా అంచనా నిజమైతుందా అని ఆందోళన చెందుతున్నారు.

జపాన్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. వరుస భూకంపాలతో ఆ దేశం అట్టుడికి పోతోంది. తాజాగా జపాన్ లోని టోకారా దీవుల్లో జులై 5న 5.3 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి సౌత్ వెస్టర్న్ జపాన్ లో ప్రకంపనలు సంభవించాయి. ఈ విషయాన్ని జపాన్ మెటిరియోలాజికల్ ఏజెన్సీ ధ్రువీకరించింది. టొకారో దీవుల్లో ఉదయం 6 గంటల 29 నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది. భూకంపం 20 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో గత వారం రోజుల్లో 1000 భూకంపాలు సంభవించినట్లు సమాచారం అందుతోంది.
This afternoon: A powerful eruption occurred at Mount Kirishima’s Shinmoedake crater at 1:49 PM (local time).
— Weather Monitor (@WeatherMonitors) July 3, 2025
Volcanic smoke rose an estimated 5,000 meters into the sky. Ongoing activity continues to be closely monitored.( July 03, 2025)
📍 Shinmoedake, Kyushu, Japan pic.twitter.com/B1SjPXNmIV
ఇక జపాన్ లోని నాన్ కై ట్రఫ్ లో 8 అంతకంటే అధిక తీవ్రతతో భూకంపం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా జపాన్ లోని షిన్మోడాకే అనే అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో అగ్ని పర్వతం నుంచి పొగ, బూడిద భారీగా ఎగిసిపడుతోంది. ఓవైపు భూ ప్రకంపనలు.. మరోవైపు అగ్నిపర్వతం బద్దలు కావడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బాబా వంగా పేరుతో ఫేమస్ అయిన రియో టాట్సుకి అంచనా జపాన్ వాసులను భయబ్రాంతులకు గురిచేస్తోంది.
[Intensity Map] JMA Reports: A magnitude 5.3 #earthquake #地震 with a max intensity of 5+ and a depth of 20km has occured トカラ列島近海 (The sea near the Tokara archipelago) at 07/05 06:29 JST. #japan pic.twitter.com/AeUxjwkDfe
— Rapid Earthquake Alerts - Japan (@RapidQuakeAlert) July 4, 2025
బాబా వెంగా రాసిన 'ది ఫ్యూచర్ ఐ సా' పుస్తకంలో జపాన్ దేశంలో జూలై నెలలో భారీ విపత్తు సంభవిస్తుందని.. భూకంపాలు, వరదలు విజృంభిస్తాయని పేర్కొంది. ఈ విధ్వంసం కారణంగా చాలా పెద్ద మార్పులు సంభవిస్తాయని పుస్తకంలో ఉంది. దీంతో జపాన్ ప్రజలు జులై 5 అంటేనే భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో ఇదే రోజు జపాన్ లో భూకంపం సంభవించడం సర్వత్రా ఆందోళనకరంగా మారింది.
అయితే బాబా వెంగా చెప్పిన జోస్యం ప్రకారమే 2011లో ఓసారి జపాన్ ను సునామీ ముంచెత్తింది. ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు 20 వేల మందికి పైగా ప్రజలు మరణించారు. ఇది జపాన్ చరిత్రలోనే భారీ సునామీగా పేరొందింది. ఈ క్రమంలో తాజాగా జపాన్ ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇక జూన్ 21 నుంచి ఇప్పటివరకు టొకారో దీవుల్లో 1000 కు పైగా భూకంపాలు సంభవించాయి. జులై 3 న కూడా 5.5 తీవ్రతతో ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications