లఖ్వీ విడుదలపై అమెరికా తీవ్ర ఆగ్రహం, భారత్పైకి నెపం నెట్టిన పాక్
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాదుల సూత్రధారి జకీవుర్ రెహ్మన్ లఖ్వీని పాకిస్తాన్ విడుదల చేయడం పైన అమెరికా, ఫ్రాన్సు, ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కుట్రదారులకు శిక్ష పడేలా చేస్తామన్న హామీకి పాకిస్తాన్ కట్టుబడాలని, ఈ విషయాన్ని ఆ దేశానికి చెప్పామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెఫ్ రాఠ్కే పేర్కొన్నారు.
లఖ్వీ విడుదలపై ఈ పరిణామాలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దాడుల బాధితులను అవమానించడమేనని ఇజ్రాయెల్ రాయబారి డేనియల్ కార్మాస్ అన్నారు.

లఖ్వీ విడుదలపై విమర్శలపై స్పందించిన పాకిస్తాన్ నెపం భారత్ పైనే మోపింది. కేసు విషయంలో భారత్ సహకరించేందుకు ఆలస్యం చేసిందని, కేసు సంక్లిష్టంగా మారిందని, ప్రాసిక్యూషన్ బలహీనపడిందని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది.
శివసేన నిరసన
ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని పాకిస్తాన్ విడుదల చేసినందుకు నిరసనగా శనివారం ముంబైలో ఆ దేశ జెండాలను, ప్రధాని నవాజ్ షరీఫ్ చిత్రపటాలను దగ్ధం చేస్తున్న శివసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోను శివసేన నిరసన చేపట్టింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications