ఈ శిథిలాలు ఎంహెచ్ 370 విమానానివేనా?
కౌలాలంపూర్: పశ్చిమ హిందూ మహా సముద్రంలోని ఫ్రెంచ్ ద్వీపమైన రీయూనియన్ ద్వీపం తీర ప్రాంతానికి కొన్ని విమాన శిథిలాలు కొట్టుకొచ్చాయి. ఆ శిథిలాలు నిరుడు అదృశ్యమైన ఎమ్హెచ్ 370 మలేషియన్ విమానానికి సంబంధించినవిగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ శిథిలాలు ఎంహెచ్ 370 విమానానివేనా? లేక వేరేవా? అనే విషయం తేల్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ సంగతి తేల్చడానికి ఓ బృందాన్ని పంపామని మలేషియా రవాణా శాఖా మంత్రి ఎల్టీ లై చెప్పారు.
Reported #MH370 debris recovery: Close-up of 'flaperon' on 9M-MRO from LAX approach June 2012 @airlivenet @PeurAvion pic.twitter.com/2v5AYHCSXM
— Michael Raisch (@RaischStudios) July 29, 2015 ఈ బృందం దర్యాప్తు జరిపి ఆ శకలాలు అదృశ్యమైన ఎమ్హెచ్ 370కి చెందినవా లేదా కూలిన ఎమ్హెచ్ 17వా గుర్తించి నివేదిక త్వరలోనే ఇస్తుందన్నారు. రీయూనియన్ ద్వీప స్థానికులు రెండు మీటర్ల వెడల్పు గల విమానం రెక్కను కనుగొన్నారు. అది అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానానికి చెందినవే అని వారు అంటున్నారు.
నిరుడు మార్చిలో కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు బయలుదేరిన ఎమ్హెచ్ 370 విమానం 40 నిమిషాలకే జాడ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. పలు దేశాలు గాలింపు చర్యలు చేపట్టినా లాభం లేకపోయింది. ఆ విమానంలో 239 ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications