దాడిని అడ్డుకోలేకపోయాం, క్షమించండి ,శ్రీలంక
బాంబుల దాడి సమయంలో నిఘావర్గాలు హెచ్చరించిన పట్టించుకోని శ్రీలంక ప్రభుత్వం చివరకు క్షమాపణ చెప్పి ,వదిలేసింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడులు చేస్తారని నిఘావర్గాలు ముందుగానే హెచ్చరించాయని అయితే వాటిని అడ్డుకోలేక పోయామని ,దాడులను అడ్డుకోవడంలో వైఫల్యం చెందామని శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు కోరింది. కాగా ఈస్టర్ పండగ దిననా చర్చిలు, హోటళ్లతోపాటు పలు టూరిస్టు స్పాట్స్ లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేసిన నేపథ్యంలో 310 మంది చనిపోయినట్టు వార్తలు వెలువడగా వందలాది మంది గాయపడ్డారు.

ఈనేపథ్యంలోనే శ్రీలంక ప్రభుత్వ ప్రతి నిధి సేనరత్నే ,ఈ దారుణ ఘటనపై చింతిస్తున్నాం. భాదితుల కుటుంబాలకు ,సంస్థలుకు ప్రభుత్వం తరుపున క్షమాపణలు చెప్తున్నాం అంటూ ఓ ప్రకటనలో పేర్కోన్నారు. కాగా బాదిత కుటుంభాలకు నష్టపరిహారం చెల్లిస్తామని అందులో పేర్కోన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications