డ్రోన్లతో చమురు క్షేత్రాలపై దాడి.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు ....
దుబాయ్ : సౌదీ అరేబియాలో యెమన్ హౌతి తిరుగబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. సౌదీకి చెందిన సౌదీ అరామికో ప్రధాన చమురు క్షేత్రంపై డ్రోన్లతో విరుచుకుపడ్డారు. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే అంశంపై క్లారిటీ లేదు. కింగ్ డమ్, బుక్వాక్, ఖురైస్ చమురుక్షేత్రాల్లో ప్రమాదంలో గాయపడ్డ వారి వివరాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.

చమురు క్షేత్రంపై డ్రోన్లతో దాడులు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరాన్పై ఇప్పటికే పీకలలోతు కోపంలో ఉన్న అమెరికా .. తాజా దాడితో అప్రమత్తమైంది. హౌతి ఉగ్రవాదులు మాత్రం టెహ్రన్ కు మద్దతిస్తున్నారు. చమురు క్షేత్రంలో దాడికి సంబంధించి ఆన్ లైన్ లో కూడా వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. మంటలతో పొగ ఆకాశాన్నాంటింది. చమురు క్షేత్రాలపై డ్రోన్లతో దాడి చేశారని సౌదీ అరేబియా వర్గాలు కూడా ధ్రువీకరించాయి. చమురు క్షేత్రాలపై జరిపిన దాడిపై విచారణ జరుగుతుందని సౌదీ విదేశాంగ మంత్రి ఒకరు ప్రకటనలో తెలిపారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications