వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్త పిశాచి: 12మంది మహిళలపై రేప్, చంపి వారి రక్తం తాగాడు

|
Google Oneindia TeluguNews

జింబాబ్వే: రక్త పిశాచిలా మారిన ఓ వ్యక్తిని జింబాబ్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని మాస్వింగోలోని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు గత వారంలోనే 12 మంది మహిళలపై అత్యాచారం జరిపి అనంతరం వారిని చంపి.. వారి రక్తం తాగాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జింబాబ్వేలోని మవుమాలో జరిగింది. ఈ నేరాలు చేసి వాటి నుంచి తప్పించుకోవడానికి నిందితుడు అలోస్‌ నదునా(26) అనేక మారు పేర్లతో తిరిగేవాడు.

Zimbabwe: 'Vampire killer' sucked blood of 12 women

ఈ విషయమై పోలీసులు అతడిని ప్రశ్నించగా 'మా ప్రార్థనాలయంలో నాకు ఈ విషయాన్ని చెప్పారు. నన్ను నేను బలవంతుడిగా మార్చుకోడానికే వారిని చంపి రక్తం తాగాను' అని నిందితుడు చెప్పాడు.

ఎలా చంపావు అని ప్రశ్నించగా.. హొవ్ అనే అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి, ఆమె మెడను కొరికి రక్తాన్ని తాగినట్లు కోర్టులో చెప్పాడు. ఈ విధంగా 12మంది మహిళలపై రేప్ చేసి, వారిని చంపి రక్తం తాగినట్లు తెలిపాడు.

కాగా, కోర్టు ఆ మానవ మృగానికి మే 26 వరకు కస్టడీ విధించింది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A man dubbed the “vampire killer” who allegedly brutally murdered at least 12 women before sucking his victims’ blood in Zimbabwe has appeared in court accused of killing another.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X