Karimnagar News: కోతిని చూసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. ఎలాగంటే..
ఓ కోతి నిండు ప్రాణం తీసింది. అయితే కోతి కరిచి ఆ వ్యక్తి చనిపోలేదు.. కేవలం కోతిని చూస్తేనే ప్రాణం పోయింది. అవును ఇది నిజం. ఈ ఘటన ఎక్కడో జరగలేదు. కరీంనగర్ లో జరిగింది. ఓ వ్యక్తి ఒక్కసారిగా కోతిని దగ్గర నుంచి చూడడంతో గుండె ఆగిపోయింది. కరీంనగర్ నగరంలోని హనుమాన్ నగర్లో రుద్రోజు రాజు(45) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు.
మంగళవారం ఉదయం ట్యాప్ రావడంతో రాజు భార్య నిద్ర లేచింది. బిందెల్లో నీరు పట్టేందుకు తలుపులు తీసి బయటకు వెళ్లింది. అయితే ఆమె తలుపులు వేయలేదు. అయితే ఇంతలోనే తలుపులు తెరిచి ఉండడం చూసిన కోతి ఇంట్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో రాజుతో పాటు ఆయన ఇద్దరు కుమారులు నిద్రపోతున్నారు.

రాజు భార్య బిందెలో నీరు పట్టుకుని ఇంట్లోకి వస్తుంది. అదే సయంలో కోతి కుమారుడి వద్దకు వెళ్లడాన్ని చూసింది. ఒక్కసారిగా కోతి అంటూ గట్టిగా కేకలు వేసింది. ఈ కేకలకు రాజు నిద్ర లేచాడు. అదే సమయంలో రాజు వద్ద కోతి ఉంది. అతను కళ్లు తెరవగానే కోతి కనిపంచడం. కోతి అంటూ షాక్ గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రాజు గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications