రామగుండంలో మరోసారి అమ్మోనియా గ్యాస్ లీక్.. అరగంట పాటు జనం ఇబ్బందులు
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి రాత్రి 10.30 గంటలకు వరకు లీకేజీ కొనసాగింది. ఆ గ్యాస్ సమీపంలో గల గోదావరి ఖని.. సహా వివిద ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు కళ్లకు మంటలు రావడంతో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. అయితే వారం రోజుల కింద ఫ్యాక్టరీలో ఇలాంటి ఘటన జరిగింది. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అప్పుడు డైవర్టర్ ట్రిప్ కావడంతో అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది. శుక్రవారం రాత్రి కూడా లీకయ్యింది. అయితే అరగంట తర్వాత.. అంటే రాత్రి 10.30 గంటలకు వాసన తగ్గిపోయింది. దీంతో సమీపంలో గల ప్రజలు రిలాక్స్ అయ్యారు. ప్రతీసారి ఇలా గ్యాస్ లీక్ కావడంతో.. తమకు ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు.

More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications