పోల్ ఆఫీసర్ పై దాడి.. చితక్కొట్టిన గ్రామస్థులు
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో పోలింగ్ ఆఫీసర్ పై దాడి చర్చానీయాంశంగా మారింది. హుజూర్ నగర్ సెగ్మెంట్ లోని మేళ్లచెరువు మండలం వెల్లటూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగుడైన ఓ వృద్ధుడికి సహాయం చేసేందుకు సహకరించిన పోల్ ఆఫీసర్.. ఆయన ఒక గుర్తుకు వేయమంటే ఈయన మరో గుర్తుపై ఓటు వేయించారనేది ఆరోపణ.
దీంతో ఆ వృద్ధుడు అభ్యంతరం వ్యక్తం చేయగా అక్కడున్న కొంతమంది పోల్ ఆఫీసర్ తో వాగ్వాదానికి దిగారు. ఇలా చేయడమేంటని నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఆయనపై దాడికి దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది. దీంతో గంటసేపు పోలింగ్ ఆగాల్సిన పరిస్థితి. అదలావుంటే ఆ పోల్ ఆఫీసర్ ను అక్కడ్నుంచి పంపించివేశారు సిబ్బంది. ఈ ఘటనపై రిటర్నింగ్ ఆఫీసర్ వివరణ కోరినట్లు సమాచారం.

More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications