ఈ నూతన సంవత్సరాన్ని ఎప్పుడూ జరుపుకోనంత ఘనంగా జరుపుకోండి. అలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు మీరు చేయాల్సిందల్లా ఒక లాటరీ టికెట్ కొనడమే. అవును ఈ వారాంతంలో జరగబోయే అమెరికన్ మెగా మిలియన్స్ మరియు పవర్ బాల్ లాటరీ ద్వారా 800 మిలియన్ డాలర్ల భారీ జాక్పాట్ ప్రైజ్ మనీ గెలిచే అవకాశం మీదే కావొచ్చు. ఈ లాటరీని భారత్ నుంచే ఆడొచ్చు.
ప్రపంచంలోనే అతిపెద్ద జాక్పాట్ మెగా మిలియన్ జాక్పాట్. మెగా మిలియన్ జాక్పాట్ 401 మిలియన్ డాలర్ల భారీ జాక్పాట్ను డ్రా తీస్తోంది. మరోవైపు 363 మిలియన్ డాలర్లు పవర్ బాల్ జాక్ పాట్ డ్రా కూడా వెంటనే తీయడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఒక్కటి గెలిచినా చాలు మీ కొత్త సంవత్సరం సంబరాలు అంబరాన్ని అంటుతాయని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ డ్రాలో పాల్గొనేందుకు మీరు చేయాల్సిందల్లా lottosmile.inకు లాగిన్ అయి అక్కడ ఆన్లైన్ ద్వారా మీ లాటరీ టికెట్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లాటరీ ఆడేందుకు అమెరికాకు భారత్ నుంచి వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే భారత్లోనే ఉండి ఆన్ లైన్ ద్వారా లాటరీ టికెట్ కొనుగోలుకు ఏర్పాట్లు చేసింది లొట్టొస్మైల్.
ఇప్పటికే కొన్ని వేల మంది భారతీయులు lottosmile.in ద్వారా ఆన్లైన్లో లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. మెగా మిలియన్స్, పవర్ బాల్తో పాటు మరో 45 లాటరీలను ప్రపంచ నలుమూలల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా లాటరీ గేమ్ ఆడి ఎంజాయ్ చేయండి. భారత్ నుంచి ఆడి ఈ భారీ లాటరీ ప్రైజ్ గెలిస్తే ఒక్కరాత్రిలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ధనంవుతులుగా అవతరించే అదృష్టవంతులు మీరే కావొచ్చు.
800 మిలియన్ డాలర్లు జాక్పాట్ను భారత్ నుంచి ఎలా గెలవాలి:
1. lottosmile.inకు సైన్ ఇన్ అవ్వండి
2. సైట్ పై ఉన్న 45 లాటరీల నుంచి మెగా మిలియన్స్ లేదా పవర్ బాల్ లాటరీ నుంచి ఒకటి ఎంపిక చేసుకోండి
3. మీకు నచ్చిన సంఖ్యలతో మీ టికెట్ను నింపండి లేదా కంప్యూటర్ ద్వారా జనరేట్ అయిన సంఖ్యలతో అయినా నింపొచ్చు
4. మీ విజయావకాశాలు మెండుగా ఉండేందుకు ఎన్ని సార్లు ఆడుతారో తెలపండి
5.ఆ తర్వాత మీ టికెట్ కొనుగోలును నిర్థారణ చేయండి. డ్రాలో మీరే అదృష్టవంతులు కావొచ్చు
లొట్టొ స్మైల్ ఎలా పనిచేస్తుంది
లొట్టొ స్మైల్ లాటరీ టికెట్ను మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే అమెరికాలో ఉండే ఏజెంట్ మీ తరపున టికెట్ను కొనుగోలు చేస్తారని లొట్టొస్మైల్ ప్రతినిధి ఆడ్రియన్ కూర్మన్స్ చెప్పారు. ఇందుకోసం నామమాత్రమపు ట్రాన్సాక్షన్ ఛార్జీలను తీసుకుంటుందని తెలిపారు. డ్రా తీసేముందు లాటరీ టికెట్ స్కాన్ కాపీ పంపడం జరుగుతుందని చెప్పిన ఆడ్రియన్... విజేతగా నిలిస్తే ఎలాంటి కమిషన్లు తీసుకోకుండా మీరు గెలిచిన డబ్బులను మొత్తం మీకు అందజేయడం జరుగుతుందన్నారు.
Lotto smile ద్వారా టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 6 మిలియన్ మంది అదృష్టవంతులు విజేతలుగా నిలిచి దాదాపు 100 మిలియన్ డాలర్లను సొంతం చేసుకున్నారు.వీరంతా అమెరికాలో అడుగుపెట్టకుండానే ఈ డబ్బులను గెల్చుకున్నారు. ఇప్పటి వరకు అతి పెద్ద విజేతగా అవతరించారు పనామాకు చెందిన అవురా.ఈమె పదవీవిరమణ పొందిన మహిళ. తన పిల్లలకు అండగా నిలిచేందుకు ఈ ఆన్లైన్ టికెట్ కొనుగోలు చేసి విజేతగా నిలిచారు.జూలై 2017న ఫ్లోరిడా లొట్టొ డ్రాలో ఈమె 30 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెలుపొందారు. పనామా నుంచి ఈ మహిళ గెలిచారు. మీరు కూడా భారత్ నుంచే ఆన్లైన్ ద్వారా టికెట్ కొనుగోలు చేసి విజేతలుగా నిలవండి.
Lottosmile అనేది ప్రపంచంలోని ఆన్లైన్ టికెట్ మెసెంజర్ సర్వీస్. ఈ ఆన్లైన్ ద్వారా లాటరీ కొనుగోలు చేసేవారు దీన్ని బలంగా విశ్వసిస్తారు. భద్రతతో పాటు చాలా సులభతరంగా ఉంటుందని అందుకే భారీ లాటరీ గేమ్ను ఆడేందుకు అధికారికంగా లాటరీ టికెట్లను lottosmile నుంచే కొనుగోలు చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా లొట్టొ ద్వారా 800 మిలియన్ డాలర్ల జాక్పాట్ లాటరీ టికెట్ను కొనుగోలు విజేతలుగా నిలిచి ఈ కొత్త సంవత్సరంను గ్రాండ్గా జరుపుకోండి. భారత్ నుంచే ఈ లాటరీ కొనుగోలు చేసి ఇంట్లో నుంచే ఆడండి.
గమనిక: ఈ ఆన్లైన్ లాటరీ ఆడటం పూర్తిగా మీ రిస్క్పైనే ఆధారపడి ఉంటుంది. దీనికి పూర్తి బాధ్యత మీదే.
RECOMMENDED STORIES