శ్రీకాకుళంలో సిగ్నల్ లేక ఆగిన రైలు, ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో గల బాతువా సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. రైలు నిలిపివేయడంతో సమస్య వచ్చింది. సాంకేతిక సమస్యతో గౌహతి ఎక్స్ ప్రెస్ నిలిపివేశారు. గౌహతి ఎక్స్ప్రెస్లో జనరల్ కంపార్ట్మెంట్ నుండి పాసింజర్లు దిగి వేరే ట్రాక్ పై ఉండగా.. అనుకోకుండా అదే లైన్లో భువనేశ్వర్ సికింద్రాబాద్ కోణార్క్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ట్రాక్ పై ఉన్నవారిని ఢీ కొట్టింది. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది.

ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతం అంతా హాహాకారాలతో హోరెత్తింది. క్షతగాత్రులను సమీపంలో గల ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే రైల్వే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు.
More From
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications