హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్ : తెలంగాణలో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో గురువారం(జూలై 2) సాయంత్రం 6.30గం. సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు తెలిపింది.

Recommended Video

Telangana లో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత! || Oneindia Telugu

భూకంప కేంద్రం హైదరాబాద్‌కు నైరుతి దిశగా 107కి.మీ దూరంలో,ఉపరితలం నుంచి 10కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది. అయితే స్థానికంగా మాత్రం భూకంపానికి సంబంధించి ఎక్కడా,ఎటువంటి వార్తలు గానీ,ప్రచారం గానీ లేకపోవడం గమనార్హం.

5.2 Magnitude Earthquake reported 107 km From Hyderabad

మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం లదాఖ్‌లోనూ వాయువ్య దిశగా 119కి.మీ దూరంలోని కార్గిల్‌లో గురువారం మధ్యాహ్నం భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉపరితలం నుంచి 90కి.మీ లోతులతో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు.

English summary
An earthquake of magnitude 5.2 was reported near Hyderabad on Thursday evening, according to India's National Center for Seismology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X