కుటుంబసభ్యులు చూస్తుండగానే హుస్సేన్సాగర్లో దూకిన వ్యక్తి, గల్లంతు(పిక్చర్స్)
హైదరాబాద్: మతిస్థిమితం బాగాలేని ఓ వ్యక్తి సోమవారం హుస్సేన్సాగర్ దూకి గల్లంతయ్యాడు. రాంగోపాల్పేట ,లేక్ పోలీస్ ఇన్స్పెక్టర్లు వహీదుద్దీన్, శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (28) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంత కాలంగా మానసిక స్థితి బాగాలేక బాధ పడుతున్నాడు. సోమవారం కుటుంబసభ్యులు అతనిని చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, రోడ్డుపై హైరానా సృష్టించాడు.

ఆవేదనలో శ్రీనివాస్ కుటుంబసభ్యులు
మతిస్థిమితం బాగాలేని ఓ వ్యక్తి సోమవారం హుస్సేన్సాగర్ దూకి గల్లంతయ్యాడు.

కుటుంబసభ్యుల రోదనలు
రాంగోపాల్పేట ,లేక్ పోలీస్ ఇన్స్పెక్టర్లు వహీదుద్దీన్, శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (28) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

శ్రీనివాస్ భార్య, కొడుకు
ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంత కాలంగా మానసిక స్థితి బాగాలేక బాధ పడుతున్నాడు.

ఘటనా స్థలంలో పోలీసులు
సోమవారం కుటుంబసభ్యులు అతనిని చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, రోడ్డుపై హైరానా సృష్టించాడు.

సాగర్లో గాలింపు
విసుగు చెందిన కుటుంబసభ్యులు, పట్టుకున్న అతడి చేతిని వదిలి పెట్టడంతో ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వెళ్లి ఎన్టీఆర్మార్గ్లో హుస్సేన్ సాగర్లో దూకి ల్లంతయ్యాడు.

సాగర్లో గాలింపు
దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బోటుల సహాయంతో శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు అతడు లభించలేదు.
విసుగు చెందిన కుటుంబసభ్యులు, పట్టుకున్న అతడి చేతిని వదిలి పెట్టడంతో ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వెళ్లి ఎన్టీఆర్మార్గ్లో హుస్సేన్ సాగర్లో దూకి ల్లంతయ్యాడు.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బోటుల సహాయంతో శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు అతడు లభించలేదు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications