సెల్ఫోన్ కోసమేనా? హాస్టల్లో విద్యార్థుల ఘర్షణ: ఓ విద్యార్థి మృతి
ఖమ్మం: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ వసతి గృహంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటనలో నాలుగో తరగతి విద్యార్థి ఒకరు మృతిచెందారు.
వసతి గృహంలోని నాలుగు, పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నాలుగో తరగతి విద్యార్థి జోసెఫ్ (10) మృతిచెందాడు.

పదో తరగతి విద్యార్థి ఒకరు దాడి చేయడంతో జోసెఫ్ మృతి చెంది ఉంటాడనే అనుమానంతో ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జోసెఫ్ మృతదేహాన్ని ఓ పెట్టెలో పెట్టినట్లు సమాచారం.
వార్డెన్ ప్రతాప్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో వసతిగృహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల మధ్య సెల్ విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం.
More From
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications