సెల్ఫోన్ కోసమేనా? హాస్టల్లో విద్యార్థుల ఘర్షణ: ఓ విద్యార్థి మృతి
ఖమ్మం: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ వసతి గృహంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటనలో నాలుగో తరగతి విద్యార్థి ఒకరు మృతిచెందారు.
వసతి గృహంలోని నాలుగు, పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నాలుగో తరగతి విద్యార్థి జోసెఫ్ (10) మృతిచెందాడు.

పదో తరగతి విద్యార్థి ఒకరు దాడి చేయడంతో జోసెఫ్ మృతి చెంది ఉంటాడనే అనుమానంతో ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జోసెఫ్ మృతదేహాన్ని ఓ పెట్టెలో పెట్టినట్లు సమాచారం.
వార్డెన్ ప్రతాప్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో వసతిగృహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల మధ్య సెల్ విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications