విషాదం: తాజ్మహల్ హోటల్పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని నారాయణగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి నారాయణగూడలోని తాజ్ మహల్ హోటల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజ్ మహల్ హోటల్లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన లక్ష్మయ్య(17) అనే యువకుడు అప్పటి వరకు తన స్నేహితులతో మాట్లాడుతూ సాధారణంగానే ఉన్నాడు. ఏం జరిగిందో ఏమోగానీ, ఒక్కసారిగా హోటల్ భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనను హోటల్ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications