హైదరాబాద్, చెన్నై సహా.. సోదాలు: ఏపీ అధికారి ఆస్తులు రూ.100 కోట్లు!
ఏపీకి చెందిన ఉన్నతాధికారి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. విద్యామౌళిక వసతుల ఇంజినీర్గా పని చేస్తున్న జగదీశ్వర్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారానే ఆరోపణలతో సోదాలు చేశారు.
హైదరాబాద్/విజయవాడ: ఏపీకి చెందిన ఉన్నతాధికారి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. విద్యామౌళిక వసతుల ఇంజినీర్గా పని చేస్తున్న జగదీశ్వర్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారానే ఆరోపణలతో సోదాలు చేశారు.
హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడ, మహబూబ్ నగర్లతో పాటు తమిళనాడు రాజధాని చెన్నైలోను సోదాలు నిర్వహించారు. మొత్తం పన్నెండు చోట్ల సోదాలు నిర్వహించారు.

ఆయన వద్ద రూ.16 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారని తెలుస్తోంది. అయితే, సోదాలు పూర్తిగా అయి, లెక్కలు తీస్తే మాత్రం ఆయన ఆస్తులు రూ.వంద కోట్లకు పైగా ఉండవచ్చునని భావిస్తున్నారు. కాగా, జగదీశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
More From
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications