హైదరాబాద్, చెన్నై సహా.. సోదాలు: ఏపీ అధికారి ఆస్తులు రూ.100 కోట్లు!
ఏపీకి చెందిన ఉన్నతాధికారి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. విద్యామౌళిక వసతుల ఇంజినీర్గా పని చేస్తున్న జగదీశ్వర్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారానే ఆరోపణలతో సోదాలు చేశారు.
హైదరాబాద్/విజయవాడ: ఏపీకి చెందిన ఉన్నతాధికారి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. విద్యామౌళిక వసతుల ఇంజినీర్గా పని చేస్తున్న జగదీశ్వర్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారానే ఆరోపణలతో సోదాలు చేశారు.
హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడ, మహబూబ్ నగర్లతో పాటు తమిళనాడు రాజధాని చెన్నైలోను సోదాలు నిర్వహించారు. మొత్తం పన్నెండు చోట్ల సోదాలు నిర్వహించారు.

ఆయన వద్ద రూ.16 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారని తెలుస్తోంది. అయితే, సోదాలు పూర్తిగా అయి, లెక్కలు తీస్తే మాత్రం ఆయన ఆస్తులు రూ.వంద కోట్లకు పైగా ఉండవచ్చునని భావిస్తున్నారు. కాగా, జగదీశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
More From
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఆ అదృష్టం - బాధ్యత నాదే, ఉగాది వేళ చంద్రబాబు కీలక ప్రకటన..!! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..!












Click it and Unblock the Notifications