ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ టూర్: మోడీ ఆహ్వనం మేరకే....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే గ్లోబల్ ఎంటర్ప్రెన్యూవర్షిప్ సమ్మిట్లో ఆమె పాల్గొంటారు.
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే గ్లోబల్ ఎంటర్ప్రెన్యూవర్షిప్ సమ్మిట్లో ఆమె పాల్గొంటారు.
ఈ ఏడాది నవంబర్లో హైద్రాబాద్లో ఈ సదస్సు జరుగుతోంది. ఇటీవల అమెరికాలో భారత ప్రధానమంత్రి మోడీ పర్యటించిన సమయంలో ఇవాంకాను ఇండియాకు రావాలని మోడీ ఆహ్వానించారు.

భారత్లో పర్యటించే అమెరికా ప్రతినిధిబృందానికి ఇవాంకాను నేతృత్వం వహించాలని మోడీ కోరారు. అయితే అమెరికా బృందానికి తాను నాయకత్వం వహించాలని మోడీ కోరడం పట్ల ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఇవాంకా ట్రంప్ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ మోడల్గా ప్రఖ్యాతిగాంచింది. ప్రస్తుతం ఇవాంకా ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సహయకురాలిగా ఉన్నారు. ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడ డొనాల్డ్ట్రంప్కు సహయకుడిగా ఉన్నారు.వీరిద్దరూ కూడ తమ సేవలకు వేతనం తీసుకోవడం లేదు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications