భద్రకాళి టెంపుల్: భక్తులపైకి దూసుకెళ్లిన కారు, ఆరుగురికి తీవ్రగాయాలు
వరంగల్లోని భద్రకాళి ఆలయం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. పూజ కోసం వచ్చిన ఓ కొత్త కారు అదుపుతప్పి భక్తు పైకి దూసుకెళ్ళిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తుకు తీవ్ర గాయాయ్యాయి.
వరంగల్: వరంగల్లోని భద్రకాళి ఆలయం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. పూజ కోసం వచ్చిన ఓ కొత్త కారు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్ళిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
మట్టెవాడ ఎస్ఐ నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం... హన్మకొండకు చెందిన పరుచూరి శివాజి కొత్తగా కొనుగోు చేసిన బ్రీజా కారుకు పూజ చేయించేందుకు భద్రకాళి దేవాలయానికి వచ్చాడు. పూజా కార్యక్రమాల పూర్తిచేసిన తరువాత అర్చకుడు వాహనం స్టార్ట్ చేయమని చెప్పడంతో బ్రేక్పై కారు వేయబోయి ఎక్స్లేటర్పై వేశాడు. దీంతో కారు అదుపు తప్పి ఆలయ ప్రాంగణంలోని భక్తు పైకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో అక్కడే మరొక కొత్త కారుతో పూజ కోసం వేచి ఉన్న భూపాపల్లికి చెందిన ప్రశాంత్ కుటుంబసభ్యుకు ఆరుగురికి బలమైన గాయాలు కాగా, రెండు ద్విచక్ర వాహనాలు, మరో కొత్త కారు సైతం దెబ్బతింది.
ఈ ప్రమాదంలో గాయపడిన భక్తులు భూపాపల్లి కృష్ణాకాలనీకి చెందిన ప్రశాంత్, గోపి, వీరన్న, ధారావత్ శౌకిర్ (రెండు సంవత్సరాల బాలుడు), ప్రవళికతోపాటు భిక్షాటన చేసే మహిళ చంద్రమ్మను వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింహారావు తెలిపారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications