పంటపొలాల్లో పడిన విమానం, గాలిల్లో చక్కర్లు కొట్టి క్రాష్ ల్యాండ్, ఇద్దరు పైలట్ల మృతి..
వికారాబాద్లో జిల్లాలో ఓ విమానం క్రాష్ ల్యాండయ్యింది. బట్వార మండలం సుల్తాన్పూర్ సమీపంలో గల పంటపొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, ట్రైనీ పైలట్ ఇద్దరు మృతిచెందారు. పైలట్ ప్రకాశ్ విశాల్ అని గుర్తించారు. ట్రైని పైలట్ వివరాలు తెలియాల్సి ఉంది. బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరిన తర్వాత 45 నిమిషాలకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు చెప్తున్నారు. గాలిలో చక్కర్లు కొట్టి కుప్పకూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
విమానం టేకాఫ్ అయ్యే సమయంలో వాతావరణ పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత భారీ వర్షం, ఉరుమెలు, మెరుపులు రావడంతో వాతావరణ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో విమానంలో గాలిలోనే చక్కర్లు కొట్టిందని స్థానికులు చెప్తున్నారు. అలా పది నిమిషాలు చక్కర్లు కొట్టి కుప్పకూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

విమానం ప్రమాదం తెలియగానే బేగంపేట ఎయిర్పోర్ట్ అధికారులు ఘటనాస్థలికి చేరుకొన్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణంపై అన్వేషిస్తున్నారు. మరోవైపు మృతిచెందిన పైలట్ ప్రకాశ్ విశాల్ అధికారులు తెలిపారు. ట్రైనీ పైలట్ మహిళ అని తెలుస్తోంది. కానీ ఆమె వివరాలు తెలియాల్సి ఉంది. విమాన ప్రమాదం తర్వాత బురదలో కురుకున్నట్టు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితుల సరిగా లేనందున ప్రమాదం జరిగిందని ఎయిర్ఫోర్స్ అధికారులు అంచనా వేశారు. దీనిపై శాఖపరంగా విచారిస్తున్నామని తెలిపారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications