అమెరికాలో తెలుగు టెక్కీ మృతి: 'బొట్టు పెట్టుకోవడం ద్వారా రక్షించుకోండి'
ప్రపంచవ్యాప్తంగా నివసించే హిందూ మహిళలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలని, హిందూ పురుషులు తమ నుదుటన తిలకం దిద్దుకోవాలని హిందూ సంహతి అధ్యక్షులు తపన్ ఘోష్ అన్నారు.
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా నివసించే హిందూ మహిళలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలని, హిందూ పురుషులు తమ నుదుటన తిలకం దిద్దుకోవాలని హిందూ సంహతి అధ్యక్షులు తపన్ ఘోష్ అన్నారు.
కన్సాస్ కాల్పుల ఘటనలు వంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇదే సరైన చర్య అన్నారు. ముస్లీం ఉగ్రవాదాన్ని దృష్టిలో ఉంచుకొని హిందువులు నుదుటిన తిలకం, బొట్టు పెట్టుకోవడం ద్వారా తమను తాము రక్షించుకోవచ్చన్నారు.

శ్రీనివాస్, ఆయన మిత్రుడిని పశ్చిమ ఆసియా దేశాలకు చెందినవారిగా భావించి కాల్పుల జరిపానని నిందితుడు వెల్లడించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందువులు తమ మతం తెలిసేలా ఈ చిహ్నాలు పాటించాలని తపన్ సూచించారు.
పరిస్థితుల దృష్ట్యా భద్రత కోసం ఈ సూచన చేస్తున్నానని తెలిపారు. ఇతర మతాల చిహ్నాలు ధరించడం ద్వారా తమను తాము దాడుల నుంచి కాపాడుకోవాలని ముస్లింలకు ఇస్లాం మత పెద్దలు సూచించాలని కూడా తపన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
-
ఇరాన్ ఇక చేతులెత్తేయాల్సిందే! డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!! -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..!












Click it and Unblock the Notifications