అంబులెన్స్ లేదని మొండిగా ఆపరేషన్ చేసిన నర్స్, గర్భిణీ మృతి
డాక్టర్లు లేకపోవడంతో నర్స్ శస్త్రచికిత్స చేయడంతో ఓ గర్భిణి మరణించింది.
కామారెడ్డి :ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో ఓ నర్స్ సిజేరియన్ ఆపరేషన్ చేసింది. అయితే ఆమె చేసిన ఆపరేషన్ ఫెయిల్ కావడంతో గర్భిణీ మరణించింది.ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకొంది.
కామారెడ్డి జిల్లాలో ఓ గర్భిణీకి విధుల్లో ఉన్న నర్స్ ఆపరేషన్ చేసింది. ఈ ఆపరేషన్ వికటించింది, గర్భిణి మరణించింది. ఈ ఘటన తో గర్భిణి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరుకు చెందిన కోనింటి భాగ్య ప్రసవం కోసం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వచ్చింది.అయితే సమయానికి ఆసుపత్రిలో వైద్యులు లేరు. భాగ్య కుటుంబసభ్యులు ఆమెను కామారెడ్డి ఆసుపత్రికి పంపాలని కోరారు.
అయినా ఆ నర్స్ వినిపించుకోలేదు. గర్భిణీకి తానే ఆపరేషన్ చేసి కాన్పు చేసింది. సిజేరియన్ చేసిన వెంటనే భాగ్య మరణించింది. దీంతో ఆసుపత్రి ఎదుట భాగ్య కుటుంబ సబ్యులు ఆందోళనకు దిగారు. అంబులెన్స్ లేదని నర్స్ కామారెడ్డికి తరలించకుండా భిక్కనూర్ లోనే ఆపరేషన్ చేసింది. దీంతో గర్భిణి మరణించింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications