స్మగ్లింగ్: ఎయిరిండియా ఉద్యోగి వద్ద 4కిలోల బంగారం, రూ.3.6లక్షలు స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ఎయిరిండియా ఉద్యోగి వద్ద భారీగా బంగారం పట్టుబడింది. రూ.1.34 కోట్ల విలువైన 4.194 కిలోల స్మగల్డ్ చేస్తున్న బంగారం, 3.6 లక్షల దేశీయ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, హైదరాబాద్ జోనల్ యూనిట్(డీఆర్ఐ హెచ్జీయూ) అధికారులు సీజ్ చేశారు.

హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బయట, వీటిని పట్టుకెళ్తున్న ఎయిరిండియా శాట్స్ ఉద్యోగి నుంచి వీటిని అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగితో పాటు, బంగారాన్ని తీసుకోవడానికి వచ్చిన మరో ఇద్దరిని కూడా డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు.
ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఉద్యోగి ఎప్పడి నుంచి ఇలాంటి కార్యకలాపాలు చేపడుతుంది? ఈ బంగారాన్ని, నగదును ఎక్కడికి చేరవేస్తున్నారు? అనే విషయాలపై లోతుగా విచారిస్తున్నారు అధికారులు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications