ప్రేమతో వస్తే..అవమానించారు: కేసీఆర్ ఆఫీస్ వద్ద ఆంధ్రా ఎంపీని ఎండలో నిలబెట్టారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంప్ కార్యాలయ సిబ్బంది తనను ఎండలో నిలబెట్టి అవమానించారని ఏపీలోని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు బుధవారం ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంప్ కార్యాలయ సిబ్బంది తనను ఎండలో నిలబెట్టి అవమానించారని ఏపీలోని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు బుధవారం ఆరోపించారు.
ఆయన తన కూతురు వివాహానికి కేసీఆర్ను ఆహ్వానించేందుకు కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ క్యాంప్ కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడారు.

తనను గేటు వద్ద ఆపి అవమానించారని రవీంద్ర బాబు ఆరోపించారు. ఐడీ కార్డు చూపినా లోపలకు పోకుండా ఎండలో నిలబెట్టారన్నారు. తాను కేసీఆర్ పైన ప్రేమ, అభిమానంతో వచ్చానని చెప్పారు. సీఎం కార్యాలయ సిబ్బందికి కేసీఆర్ ప్రోటోకాల్ నేర్పించాలన్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications