హైదరాబాద్ ఎల్బీ నగర్లో దారుణం.. గోడకూలి ముగ్గురు మృతి
హైదరాబాద్లోని ఎల్బీ నగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ హోటల్ సెల్లార్లో తవ్వకాలు చేపడుతుండగా గోడ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మట్టిపెడ్డల కింద పడి మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది స్పాట్కి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు.
గాయపడిన వ్యక్తిని శిథిలాలు తొలగించి బయటకు తీశారు. చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతులు బీహార్కి చెందిన వారుగా గుర్తించారు. చనిపోయిన వారిలో ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మరో ఇద్దరి మృతదేహలను బయటికి తీసేందుకు శిథిలాలను తొలగిస్తున్నారు.

More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications