బద్నాం చేయాలని పచ్చ పత్రికల ప్రయత్నం: ఎంపి బాల్క సుమన్
హైదరాబాద్: రాష్ట్ర రైతుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
పచ్చ పత్రికలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్నా రైతుల ఆత్మహత్యల కింద చేరుస్తున్నారని ఆయన అన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతులు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దవని కోరుతున్నామని చెప్పారు.

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కృషిచేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలోనే ఎక్కడా లేని విధంగా నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించడం గొప్ప నిర్ణయమని అన్నారు. కాకా వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications