సూరి హత్య కేసు: భానుకిరణ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత, పారిపోతాడని సిఐడీ
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ నాలుగు రోజుల క్రితం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీని పైన సోమవారం ఇరువైపుల న్యాయవాదులు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించారు. కోర్టు తీర్పును నాలుగు గంటలకు వెల్లడించింది. భాను పిటిషన్ను కొట్టి వేసింది.
తాను మూడేళ్లుగా జైలులో ఉన్నానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని భాను కిరణ్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీని పైన సిఐడి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. భాను కిరణ్కు బెయిల్ వస్తే పారిపోతాడని చెప్పింది.

2011 జనవరి 3వ తేదీన మద్దెలచెర్వు సూరి హత్యకు గురయ్యారు. ఆయన హత్య అనంతరం భాను కిరణ్ ఏడాదిన్నర పాటు పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. మూడేళ్లుగా అతను జైలులో ఉంటున్నాడు.
తాను బెయిల్ పైన బయటకు వస్తే మద్దెలచెర్వు సూరి అనుచరుల నుంచి తనకు ప్రాణహానీ ఉంటుందని భావించి అతను రెండుమూడు సార్లకు మించి బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. ఇప్పుడు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ చుక్కెదురయింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications