బీజేపీ నేతపై హత్యాయత్నం కేసులో బిగ్ ట్విస్ట్: తనపై తానే దాడి, ఎందుకో తెలుసా?
హైదరాబాద్: బీజేపీ నాయకుడు ఉదయ్ భాస్కర్ గౌడ్పై హత్యాయత్నం కేసు మరో మలుపు తిరిగింది. కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి తెచ్చారు పోలీసులు. రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ్ భాస్కర్.. గతంలో తనపై క్రిమినల్ కేసులు ఉండటంతో గన్మెన్ల కోసం తన మీద తానే హత్యాయత్నం చేసుకున్నాడు.
ఆ తర్వాత తనపై దాడి జరిగిందంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు అసలు విషయం తేల్చారు. నిందితుడు ఉదయ్ భాస్కర్ గౌడ్ తోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ పద్మజ తెలిపారు.

డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. భాస్కర్ గౌడ్ బోడుప్పల్లో నివాసం ఉంటున్నాడు. పలుకుబడి కోసం మర్డర్ ప్లాన్ చేయించుకున్నాడు. గన్మెన్లు ఉంటే సమాజం గౌరవిస్తుందన్న దురుద్దేశంతో ఈ ప్లాన్ వేశాడు. ఫిబ్రవరి 24న ఉప్పల్ భగాయత్లో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. ఇందుకోసం రూ. 2.50 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కాగా, ఉదయ్ భాస్కర్ పై హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. మర్డర్ ప్లాన్ కు సహకరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ పద్మజ తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications