రేసింగ్, 2 గంటల్లో 200 బైక్లు: పేరెంట్స్పై కేసు పెడతామని హెచ్చరిక
హైదరాబాద్: భాగ్యనగరంలోని పాతబస్తీలో బైక్ రేసింగ్తో మైనర్లు హల్చల్ చేస్తున్నారు. దీంతో, గురువారం రాత్రి పోలీసులు రెండు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి... 200 బైకులను, 180 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
రాత్రి పది గంటల తర్వాత, మరికొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒకటి దాటిన తర్వాత నుంచి ఉదయం వరకు మైనర్లు బైక్ రేసింగ్లు నిర్వహిస్తున్నారు. ఇవి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. దీంతో, గురువారం నాడు పోలీసులు రాత్రి వారిని పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహించారు.

రెండు గంటల సమయంలోనే 200 బైకులను, 180 మంది మైనర్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లతో పాటు తల్లిదండ్రులకు కూడా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లు మరోసారి ఇలా బైక్ రేసింగ్ నిర్వహిస్తే తల్లిదండ్రుల పైన కేసులు పెడతామని హెచ్చరించారు.
దొంగనోట్లు చలామణి చేస్తున్న వ్యక్తి అరెస్టు
ఉప్పల్ పరిధి చిలుకానగర్లో దొంగనోట్లు చలాణి చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.25 వేల విలువైన రూ.500 దొంగనోట్లను మార్చేందుకు యత్నిస్తున్న దండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో ఏడుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications